E-Paper
Advertisement
CS Ramakrishna Rao: కాలుష్య నియంత్రణపై ఫోకస్ పెట్టాలి.. పచ్చదనం పెంపకంపై చొరవ తీసుకోవాలి :  సీఎస్ రామకృష్ణారావు!

CS Ramakrishna Rao: కాలుష్య నియంత్రణపై ఫోకస్ పెట్టాలి.. పచ్చదనం పెంపకంపై చొరవ తీసుకోవాలి : సీఎస్ రామకృష్ణారావు!

CS Ramakrishna Rao:  రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ,వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఈపీటీఆర్ ఐ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్ షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన తరగతులను జేఎన్ టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలలో నిర్వహించాలన్నారు. పబ్లికేషన్స్ కు మరింత ప్రయారిటీ ఇవ్వాలన్నారు.  ఈపీటీఆర్ ఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం సచివాలయంలో జరిగింది. Also Read:Hydra: రూ. 85 […]

Big Stories

×