E-Paper
Advertisement
Damodara Raja Narasimha: వరంగల్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి దామోదర రాజనర్సింహ..?

Damodara Raja Narasimha: వరంగల్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి దామోదర రాజనర్సింహ..?

Damodara Raja Narasimha: ఇన్‌ఫర్టిలిటీ సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తూ, ఎన్నో జంటల మాతృత్వపు కలలను సాకారం చేస్తున్న గాంధీ, పెట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్ల డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు అంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ఆయన వెంగళరావు నగర్ లోని ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024 అక్టోబర్‌లో గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌, డిసెంబర్‌లో పెట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్‌లో ఫర్టిలిటీ వైద్య సేవలు ప్రారంభించుకున్నామన్నారు. ఇప్పటివరకు […]

Big Stories

×