E-Paper
ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

Advertisement Anakapalli: బస్సు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని భావించిన సమయంలో.. అగ్నిప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా గురువారం అర్ధరాత్రి అనకాపల్లి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులోని 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో ఘటన..  మంటల్లో ట్రావెల్ బస్సు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఓ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. భువనేశ్వర్ […]

×