E-Paper
Advertisement
Mahesh Kumar Goud: ఈ 28న గాంధీ చిత్రపటాలతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: ఈ 28న గాంధీ చిత్రపటాలతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు: మహేష్ కుమార్ గౌడ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని.. దీనికి నిరసనగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు […]

Big Stories

×