E-Paper
Advertisement
GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?

GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?

GHMC:స్వేఛ్చ బ్యూరో: జీహెచ్ఎంసీలో పాలక మండలి అధికార గడువు మంగళవారంతో ముగియటంతో స్పెషలాఫీసర్ పాలనను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జయేష్ రంజన్‌ను జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు తాజాగా విభజించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా స్పెషలాఫీసర్ గా వ్యవహారించనున్నట్లు సర్కారు ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు జారీ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జయేష్ రంజన్ బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ […]

Big Stories

×