E-Paper
Advertisement
ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర అధికార యంత్రాంగం, ఆయన శ్రేయోభిలాషులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనను మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసరంగా ఆయనను ఆసుపత్రికి తరలించడంతో రాజ్‌భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వివరణ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన వెంటనే గవర్నర్కి వైద్య బృందం అవసరమైన […]

Big Stories

×