E-Paper
Advertisement
మోదీ సర్కార్ నిధులతోనే.. తెలంగాణ పంచాయతీలు నడుస్తున్నాయి, ఎంపీ ఈటల సంచలనం

మోదీ సర్కార్ నిధులతోనే.. తెలంగాణ పంచాయతీలు నడుస్తున్నాయి, ఎంపీ ఈటల సంచలనం

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల మనుగడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపైనే ఆధారపడి ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీరును నిలదీస్తూనే.. కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరించారు. కేంద్ర నిధులే గ్రామాలకు ప్రాణాధారం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం […]

Panchayat Funds: పల్లెలకు నిధుల వెల్లువ.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
Gram Panchayat: తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల..
CM Revanth: సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు

CM Revanth: సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని కేవలం రాష్ట్రానికే కాకుండా, దేశానికే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ఆకాంక్షించారు. బుధవారం నారాయణపేట జిల్లా కొస్గిలో పర్యటించిన ఆయన, ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. గ్రామ స్వరాజ్యం, గ్రామీణాభివృద్ధిపై తనకున్న స్పష్టమైన విజన్‌ను పంచుకున్నారు. గ్రామాలే దేశానికి పునాదులు మహాత్మా […]

Big Stories

×