E-Paper
Advertisement
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి.. చలువ పందిరి కూలి స్పాట్‌లో 10 మంది భక్తులు

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి.. చలువ పందిరి కూలి స్పాట్‌లో 10 మంది భక్తులు

Kondagattu Incident: తెలంగాణలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. హనుమాన్ విజయోత్సవ వేడుకల వేళ స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు అకస్మాత్తుగా కుప్పకూలడంతో, వాటి కింద ఉన్న సుమారు 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ఆలయ పరిసరాల్లో హాహాకారాలు మిన్నంటాయి. హనుమాన్ […]

Big Stories

×