E-Paper
Advertisement
సింహాచలంలో అంగరంగవైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

సింహాచలంలో అంగరంగవైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

Simhachalam: విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో సోమవారం అక్షయ తృతీయ పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా చందనపు పూతతో భక్తులకు దర్శనమిచ్చే స్వామివారు, కేవలం ఈ రోజు మాత్రమే భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించి పునీతులు కావాలని తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు సింహగిరికి పోటెత్తారు. ఉదయం నుంచే భక్తుల […]

బంగారం కొంటేనే అక్షయ తృతీయనా? పురాణాల అసలు సందేశం ఏమిటి?

Big Stories

×