E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
హైడ్రా పేదల ఇళ్ల జోలికెళ్లదు.. కబ్జాలు నిర్థారించాకే చర్యలు.. కమిషనర్ రంగనాధ్

హైడ్రా పేదల ఇళ్ల జోలికెళ్లదు.. కబ్జాలు నిర్థారించాకే చర్యలు.. కమిషనర్ రంగనాధ్

Advertisement HYDRAA: హైడ్రా కార్య‌క‌లాపాలను న‌గ‌ర ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాధ్ సూచించారు. హైడ్రా వ‌ల్ల జ‌రిగే ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. చెరువులు, నాలాలు, ప్ర‌భుత్వ భూములు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాను క‌బ్జా చేసి రూ.100 కోట్లు కొల్ల‌గొట్టేవారి దుష్ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ద‌ల్ పార్టీ నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్న వారికి […]

Big Stories

×