E-Paper
Advertisement
ఆర్టీసీ సమ్మెపై వీడిన డెడ్ లాక్.. సమస్యల పరిష్కారానికి IAS కమిటీ ఏర్పాటు

ఆర్టీసీ సమ్మెపై వీడిన డెడ్ లాక్.. సమస్యల పరిష్కారానికి IAS కమిటీ ఏర్పాటు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సమ్మె పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలను ఉన్నతాధికారులు చర్చలకు ఆహ్వానించారు. కార్మికుల డిమాండ్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సచివాలయంలో అన్ని యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలను విననుంది. మంత్రి పొన్నం ఏమన్నారంటే.. […]

Big Stories

×