E-Paper
Advertisement
హైదరాబాద్ శివార్లలో విషాదం.. భారీ వర్షానికి కూలిన క్రేన్లు.. ఐదుగురు వలస కార్మికుల మృతి

హైదరాబాద్ శివార్లలో విషాదం.. భారీ వర్షానికి కూలిన క్రేన్లు.. ఐదుగురు వలస కార్మికుల మృతి

Crane collapse: హైదరాబాద్ శివారులోని శంకరపల్లి మండలంలో జరిగిన ప్రకృతి వైపరీత్యం ఐదుగురు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మహాలింగాపురం గ్రామంలో ఉన్న ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ) సెంట్రల్ వర్క్‌షాప్‌లో సంభవించిన ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా అదుపు తప్పిన భారీ క్రేన్లు, కార్మికులు తలదాచుకుంటున్న షెడ్డుపై కుప్పకూలడంతో వలస కార్మికులు మృత్యువాత పడ్డారు. క్షణాల్లో కుప్పకూలిన భారీ యంత్రాలు ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 17 […]

Big Stories

×