E-Paper
Advertisement
రచ్చ కెక్కిన జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం.. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్!

రచ్చ కెక్కిన జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం.. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్!

Dumpyard Issue: స్వేచ్ఛ బ్యూరో: జవహార్‌నగర్‌ డంపింగ్‌యార్డ్‌ వ్యవహారంపై ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాంకీ చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది మరొకటి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు” అని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నాగోల్‌లోని స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించిన మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్‌, కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, […]

Big Stories

Advertisement
×