E-Paper
Advertisement
ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42
ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జూన్ ఒకటి నుంచి రైల్వే జోన్, ఆపై బుల్లెట్ రైళ్లు, ముఖచిత్రం మారడం ఖాయం

ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జూన్ ఒకటి నుంచి రైల్వే జోన్, ఆపై బుల్లెట్ రైళ్లు, ముఖచిత్రం మారడం ఖాయం

Ashwini Vaishnaw: విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్. దక్షిణాదిపై మోదీ సర్కార్‌పై ఎలాంటి వివక్ష లేదని కుండబద్దలు కొట్టేశారు. జూన్ ఒకటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమవుతుందని మనసులోని మాట బయటపెట్టారు. ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ మంగళవారం విశాఖలోని తుర్లవాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు హాజరయ్యారు కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్. ఈ సందర్భంగా […]

Big Stories

Advertisement
×