E-Paper
Advertisement
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఈ విచారణ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయనుంది. ముఖ్యమంత్రి […]

Revanth Reddy: వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్లు.. ఉద్యమకారులు, జాతిపితలా..  సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్లు.. ఉద్యమకారులు, జాతిపితలా.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నిజాం పాలకుల అరాచకాలను ఎదిరించి, తనకున్న 500 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన రావి నారాయణ రెడ్డి స్ఫూర్తిని కొనియాడారు. దేశపు మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికల్లో నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన యోధుడు రావి నారాయణ రెడ్డి అని, అటువంటి మహనీయుల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని […]

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి
CM Revanth Reddy: తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో ఛాన్స్.. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో ఛాన్స్.. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో సరైన అవకాశం వచ్చిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలుగువారి గౌర‌వం పెరిగేలా అంద‌రూ ఒక తాటిపైకి వ‌చ్చి ఇండియా కూటమి అభ్యర్థి సుద‌ర్శ‌న్ రెడ్డి‌కి అండ‌గా నిలబడాలన్నారు. ఆయన గెలిస్తే తెలుగు వారి ప్ర‌తిష్ట అమాంతంగా పెరుగుతుందన్నారు. ఇండియా కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి ప‌రిచ‌య కార్య‌క్ర‌మం హైదరాబాద్‌లో జరిగింది. తాజ్ కృష్ణ‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను మిగతా పార్టీ […]

Big Stories

×