E-Paper
Advertisement
Kadapa Bus Accident: రైల్వే కోడూరు భక్తులకు తప్పిన ముప్పు: మైలవరం సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా..

Kadapa Bus Accident: రైల్వే కోడూరు భక్తులకు తప్పిన ముప్పు: మైలవరం సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా..

Kadapa Bus Accident: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పెను ప్రమాదం తప్పింది. మైలవరం మండలంలో భక్తులతో వెళ్తున్న ఒక టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పది మందికి పైగా గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది భక్తులు ఒక ప్రైవేట్ టూరిస్టు బస్సులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు. వీరంతా కన్యతీర్థం వెళ్లే మార్గంలో భాగంగా, మైలవరం మండలంలోని ప్రసిద్ధ రంగనాథస్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆలయానికి […]

Big Stories

×