E-Paper
Advertisement
Kavitha: ఎంపీ అరవింద్‌కు కవిత వార్నింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం

Kavitha: ఎంపీ అరవింద్‌కు కవిత వార్నింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం

Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా కమీషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే ప్రతి జిల్లాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. దానికి సంబంధించిన పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తాను భావించడం లేదన్నారు. ఎంపీ అరవింద్‌కు  తెలంగాణ జాగృతి చీఫ్ కవిత వార్నింగ్ గడిచిన రెండు సీజన్లలో కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పి దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టారని […]

Big Stories

Advertisement
×