E-Paper
Advertisement
రాష్ట్రాన్ని లూటీ చేసిందే కేసీఆర్.. ఇప్పుడేమో పెద్దపెద్ద మాటలు, రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం
రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఫామ్‌హౌస్‌కి మాత్రమే పరిమితం, కేసీఆర్‌పై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఫామ్‌హౌస్‌కి మాత్రమే పరిమితం, కేసీఆర్‌పై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచి ప్రస్తుతం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్న బియ్యం పంపిణీ వరకు ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు […]

Big Stories

×