E-Paper
Advertisement
కర్నూలు రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ ఆవేదన.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన.

కర్నూలు రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ ఆవేదన.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన.

Kurnool Accident: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవాలని ఎంతో ఆశతో బయలుదేరిన భక్తులను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కర్ణాటకలోని చిక్‌మంగళూరు నుంచి యాత్రికులతో వస్తున్న బొలెరో వాహనం, మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జవ్వగా, ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో […]

Big Stories

×