E-Paper
Advertisement
Mancherial News: అటవీ అధికారులపైకి తిరగబడ్డ పోడు భూమి రైతులు.. మంచిర్యాల జిల్లాలో ఘటన

Mancherial News: అటవీ అధికారులపైకి తిరగబడ్డ పోడు భూమి రైతులు.. మంచిర్యాల జిల్లాలో ఘటన

Mancherial News: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో పోడు భూముల సమస్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దమ్మన్నపేట గ్రామానికి చెందిన పోడు రైతులు తమ భూముల సమస్యల పరిష్కారం కోసం లక్సెట్టిపేటలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వినతిపత్రం సమర్పించడానికి వచ్చిన రైతులను అదుపులోకి తీసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రయత్నించడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. అధికారులు తమను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంపై పోడు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

Big Stories

×