E-Paper
Advertisement
Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: శివధర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసు శాఖ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులకు మరోసారి శాంతి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో శాంతి, భద్రతలు బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా అడవుల్లో, సరిహద్దు ప్రాంతాల్లో గుప్తచర్యల్లో కొనసాగుతున్న క్యాడర్లు వెంటనే లొంగిపోయి సాధారణ జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన శాంతి సందేశాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ.. హింసా మార్గం సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. గత రెండు […]

Big Stories

×