E-Paper
Advertisement
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

Kyrgystan: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. కిర్గిజ్‌స్థాన్‌ వేదికగా ఇరువురు నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ జరిగినట్టు సమాచారం.   ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ కిర్గిజ్‌స్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ-ఎస్‌సి‌ఓ 26వ సదస్సుకు హాజరయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ సదస్సుకు ముందు, ప్రధాన మంత్రి మోదీ బిష్కెక్‌లో ఇరాన్ అధ్యక్షుడు […]

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు,  ఒప్పందంలోని కీలక అంశాలివే

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

Paris:  దాదాపు నాలుగు నెలల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. పారిస్ వేదికగా ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇరుదేశాల అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా 14 అంశాలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ అందులోకి కీలక అంశాల మాటేంటి? ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్ ఎట్టకేలకు 110 రోజుల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఎంవోయూ కుదిరింది. బుధవారం రాత్రి పారిస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ […]

Big Stories

Advertisement
×