E-Paper
Advertisement
Rangareddy Districtc: రంగారెడ్డి జిల్లాలో జనసేన పార్టీ దూకుడు.. మున్సిపల్ బరిలో 22 మంది అభ్యర్థులు

Rangareddy Districtc: రంగారెడ్డి జిల్లాలో జనసేన పార్టీ దూకుడు.. మున్సిపల్ బరిలో 22 మంది అభ్యర్థులు

Rangareddy District: ప్రజల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిందని పార్టీ రాష్ట్ర ఇంచార్జి నెమూరి శంకర్ గౌడ్(Nemuri Shankar Goud) స్పష్టం చేశారు. అధికార పార్టీల వైఫల్యాలకు ప్రత్యామ్నాయంగా జనసేన ప్రజల తరఫున గళం విప్పుతోందన్నారు. సోమవారం అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో మేడ్చల్ జనసేన పార్టీ ఇంచార్జి పెద్ది రాజు(Peddi Raju) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నెమూరి శంకర్ గౌడ్ అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు అందజేశారు. అలియాబాద్ మున్సిపాలిటీ.. […]

Big Stories

×