E-Paper
Advertisement
జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!

జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!

Mineral Water: స్వేచ్ఛ బ్యూరో: ఎండలు మండుతున్నాయి.. గొంతు తడుపుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి.. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని జోగులాంబ గద్వాల జిల్లాలోని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో కొందరు నీళ్ల దందాకు తెర లేపుతున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా శుద్ధ జల ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ మినరల్‌ వాటర్‌ పేరిట బోరు నీటిని అమ్ముతున్నారు. అందినకాడికి దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీ […]

Big Stories

×