E-Paper
Advertisement
కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

Minimum wages revision: తెలంగాణలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి.. పొన్నం ప్రభాకర్.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి.. లేబర్ కమిషనర్ […]

Big Stories

×