E-Paper
Advertisement
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

Assam Result: దేశంలోని ముస్లిం వర్గాలు దశాబ్దమున్నరపాటు బీజేపీకి అండగా నిలిచింది. అందువల్లే మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని చెబుతుంటారు. ఆ ఓటు బ్యాంకు ఇప్పుడిప్పుడే టర్న్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు నిదర్శనం ఇటీవల కేరళ-అస్సాంలోని వచ్చిన ఫలితాలు. ఇదే కంటిన్యూ అయితే 2029 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను […]

Big Stories

×