E-Paper
Advertisement
Mehdipatnam: ఖమేనీ మృతితో ముస్లింలు ర్యాలీ, నిరసనలు.. అర్ధరాత్రి మెహదీపట్నం‌లో హైటెన్షన్

Mehdipatnam: ఖమేనీ మృతితో ముస్లింలు ర్యాలీ, నిరసనలు.. అర్ధరాత్రి మెహదీపట్నం‌లో హైటెన్షన్

Mehdipatnam: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మృతికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. షియా వర్గానికి చెందిన ముస్లింలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పెద్దలు, చిన్నారులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి హైదరాబాద్ సిటీలోని మెహదీపట్నం‌ ప్రాంతంలో ముస్లింలు చేపట్టిన ర్యాలీలో హైటెన్షన్ నెలకొంది. ఖమేనీ మృతితో వివిధ ప్రాంతాల్లో ముస్లింలు ర్యాలీ, నిరసనలు అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన […]

Big Stories

×