E-Paper
Advertisement
Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: 2027 నాటికి హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.327 కోట్లు కేటాయించిందన్నారు. దీనిని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అత్యాధునిక సౌకర్యాలు 2027 చివరి నాటికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని […]

Nampally Railway Station: త్వరలో నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత.. ఎందుకంటే..?

Big Stories

×