E-Paper
Advertisement
ఏపీకి పారిశ్రామిక కళ.. సింగపూర్ దిగ్గజాలతో లోకేష్ భేటీ.. ప్రవాసాంధ్రుల ఘన స్వాగతం!

ఏపీకి పారిశ్రామిక కళ.. సింగపూర్ దిగ్గజాలతో లోకేష్ భేటీ.. ప్రవాసాంధ్రుల ఘన స్వాగతం!

Lokesh Singapore: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక కళ తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సింగపూర్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నారు. కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో ఉన్న వనరులను వివరిస్తూ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఏపీ వైపు మళ్లించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఐటీ, సెమీ కండక్టర్స్, నూతన సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర యువతకు భారీస్థాయిలో ఉపాధి […]

Big Stories

×