E-Paper
Advertisement
Patna: బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, ఎన్డీయే పాలిత సీఎంలు హాజరు

Patna: బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, ఎన్డీయే పాలిత సీఎంలు హాజరు

Patna: బీహార్‌లో కొత్త ఎన్డీయే సర్కార్ కొలువు దీరింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ రాష్ట్ర సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ బీహార్‌లో కొత్తగా ఎన్డీయే సర్కార్ ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా […]

Big Stories

×