E-Paper
Advertisement
Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, మనవళ్లు లోకేష్-కల్యాణ్‌రామ్

Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, మనవళ్లు లోకేష్-కల్యాణ్‌రామ్

Hyderabad: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ 30వ వర్థంతి సందర్భంగా ఆయన ఘాటు వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు ఆయన కుటుంబసభ్యులు. సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు తన తండ్రికి నివాళులు అర్పించారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మనవడు లోకేశ్‌తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు అక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. అలాగే […]

NTR Death Anniversary: ఎన్టీఆర్ వర్ధంతి.. తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..

Big Stories

×