E-Paper
Advertisement
పద్మ అవార్డులు 2026.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న ప్రముఖులు..

పద్మ అవార్డులు 2026.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న ప్రముఖులు..

Padma Awards: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర పురస్కారాల ప్రధానోత్సవంలో (సివిల్ ఇన్వెస్టిచర్ సెరిమనీ) బాలీవుడ్ దిగ్గజ నటుడు (దివంగత) ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డును, అలాగే ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, వాయులీన విద్వాంసురాలు ఎన్. రాజంకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. కళారంగంలో చేసిన విశేషమైన సేవలకు గానూ ధర్మేంద్రకు ప్రకటించిన ఈ అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయన భార్య, ఎంపీ హేమమాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఇక […]

Big Stories

×