E-Paper
Advertisement
CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు చిక్కుముడి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన భౌగోళిక, పరిపాలనా సమస్యలను మంత్రి వివరించారు. విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ […]

Big Stories

×