E-Paper
Advertisement
కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి.. పవిత్ర సంగమం వద్ద వైభవంగా పూజలు

కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి.. పవిత్ర సంగమం వద్ద వైభవంగా పూజలు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ జీవనాడి కృష్ణా నదికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ‘జలహారతి’ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమ ప్రాంతంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలన్నీ కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు […]

Big Stories

Advertisement
×