E-Paper
Advertisement
ఆదివారం పెట్రోల్ బంకులు బంద్? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత? క్లారిటీ ఇదే!
పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

కార‌ణాలనేకం చూపుతున్నా.. అంతిమంగా చ‌మురు ధ‌ర‌లు పెంచే యోచ‌న‌లో స‌ర్కార్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు ఇదే ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం ముందుంచ‌నుంది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వ‌ద్ద నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో జ‌నాల్లో విప‌రీత‌మైన ఆందోళ‌న నెల‌కొన్న‌ది. దీంతో భ‌యంతో ట్యాంకు ఫుల్ చేయించుకోవ‌డం, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయ‌డంతో కృత్రిమ కొర‌త ఏర్ప‌డింది. మూడు ఆయిల్ కంపెనీలు చ‌మురు కొర‌త‌కు చెబుతున్న కార‌ణాల్లో వార్ ఎఫెక్ట్ కొంతైతే.. వేస‌వి కాలం, […]

Big Stories

Advertisement
×