E-Paper
Advertisement
టీజేఎస్‌..ప్లీన‌రీ పోస్ట‌ర్‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు! కోదండ‌రామ్ ఏం చెప్పాల‌నుకుంటున్నారు?

టీజేఎస్‌..ప్లీన‌రీ పోస్ట‌ర్‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు! కోదండ‌రామ్ ఏం చెప్పాల‌నుకుంటున్నారు?

తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీ మే 12న జ‌ర‌గ‌నుంది. నెక్లెస్‌రోడ్, జ‌ల‌విహార్‌లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ‌ద్ద‌ర్ ప్రాంగ‌ణమ‌ని ఈ వేదిక‌కు పేరు పెట్టారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లోని స్లోగ‌న్స్‌ చ‌ర్చ‌కు తెర తీశాయి. ఉద్య‌మ‌కారుల ఆకాంక్ష‌ల‌ను సాధిద్దాం.. ప్ర‌జాస్వామిక తెలంగాణ‌ను నిర్మిద్దాం.. అనే నినాదాలు హైలెట్‌గా నిలిచాయి. ఈ ప్లీన‌రీ వేదిక‌గా కోదండ‌రామ్ ఏమ‌న్నా చెప్పాల‌నుకుంటున్నారా? కాంగ్రెస్ పాల‌న‌పై త‌న సూచ‌న ఇవ్వాల‌నుకుంటున్నారా? త‌మ పార్టీ నుంచి […]

YCP Plenary Meeting: ప్లీనరీ వాయిదా.. జగన్ ప్లాన్ అదేనా?

Big Stories

×