E-Paper
Advertisement
వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్న ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ప్రసంగంలో మహిళా బిల్లు భవిష్యత్తు కార్యాచరణపై మోదీ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు అడ్డుపడటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. […]

Big Stories

Advertisement
×