E-Paper
Advertisement
జెన్ జీల కోసం ప్రధాని మోదీ భారీ ప్రకటన.. యువత కోసం ఉచిత కోచింగ్, ఏఐ ట్రైనింగ్
ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. వరుసగా 13వ సారి, స్పీచ్‌లో ప్రధాన అంశాలివే

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. వరుసగా 13వ సారి, స్పీచ్‌లో ప్రధాన అంశాలివే

Delhi: దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్య్ర సాధన లక్ష్యం కోసం జీవితమంతా త్యాగం చేశారని చెప్పుకొచ్చారు.   ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ 80వ స్వాతంత్య్రం వేడుకల సందర్భంగా శనివారం ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. ఎర్రకోటపై ఆయన […]

వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్న ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ప్రసంగంలో మహిళా బిల్లు భవిష్యత్తు కార్యాచరణపై మోదీ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు అడ్డుపడటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. […]

Big Stories

Advertisement
×