BigTV English
Ponguleti Srinivas : రాష్ట్రంలో 44 లక్షల మందికి ఇల్లు కావాలి.. ఈ ఏడాది ప్రభుత్వ టార్గెట్ ఎంతంటే..

Ponguleti Srinivas : రాష్ట్రంలో 44 లక్షల మందికి ఇల్లు కావాలి.. ఈ ఏడాది ప్రభుత్వ టార్గెట్ ఎంతంటే..

Ponguleti Srinivas : గడిచిన పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రం ఇళ్ల నిర్మాణంలో వెనుకబడిపోయిందన్నారు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఇప్పుడైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా  ఇళ్ల నిర్మాణం జరగాలన్నారు. ఇందుకోసం.. రానున్న రోజుల్లో భారీగా పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్న మంత్రి.. కేంద్ర ప్రభుత్వం సైతం తనవంతు సాయం అందించాలని కోరారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి స్వాగతం పలికిన మంత్రి పొంగులేటి.. […]

Big Stories

×