E-Paper
Advertisement
Telangana Electricity: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు.. క్లారీటీ ఇచ్చిన ప్రభుత్వం

Telangana Electricity: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు.. క్లారీటీ ఇచ్చిన ప్రభుత్వం

Telangana Electricity: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని కోట్లాది మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీలను పెంచకూడదని ప్రభుత్వం భావిస్తోంది. డిస్కంల ఆర్థిక లోటు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించడంతో పెంపు ప్రతిపాదనలు ఉండబోవని తెలుస్తోంది. గతంలోనే డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్ మెంట్(ఏఆర్ఆర్) ను […]

Big Stories

×