E-Paper
Advertisement
RV Karnan: ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి..  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశం

RV Karnan: ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశం

RV Karnan:  ప్రజావాణిలో వచ్చిన ఆర్జీల పరిష్కారానికి అత్యధికంగా ప్రాధాన్యతనివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ కర్ణన్ , అదనపు కమిషనర్లు, విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 46 ఆర్జీలు వచ్చినట్లు, ఆరు జోన్ల కు సంబంధించి మొత్తం 70 ఫిర్యాదులు, వినతులు పౌరుల నుంచి అందినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా […]

Big Stories

×