E-Paper
Advertisement
పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఇవాళ్టి నుంచి ప్రారంభం, నేతల్లో కొత్త టెన్షన్

పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఇవాళ్టి నుంచి ప్రారంభం, నేతల్లో కొత్త టెన్షన్

CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. మరో మూడేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామని తేల్చేచెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చిన్నపాటి టెన్షన్ మొదలైంది. పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పమిడిముక్కలలో […]

Big Stories

×