E-Paper
Advertisement
కృష్ణమ్మ కంట కన్నీరు.. అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్.. తెలుగు రాష్ట్రాలకు తప్పని జలగండం?

కృష్ణమ్మ కంట కన్నీరు.. అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్.. తెలుగు రాష్ట్రాలకు తప్పని జలగండం?

Water Crisis: తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు వెన్నెముకగా నిలిచే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు  ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. వేసవి తీవ్రత పెరగకముందే జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటుతుండటం అటు రైతాంగాన్ని, ఇటు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎగువ నుంచి ఇన్ ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నాయి. శ్రీశైలంలో కనిపిస్తున్న ‘లోతు’పాట్లు శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా […]

Big Stories

Advertisement
×