E-Paper
Advertisement
రైతు ఘోష నెపమా.. పార్టీలో గ్రూపు తగాదాలు తీర్చే స్కెచ్చా.. నేటి నుండి బీజీపీ పర్యటనలు

రైతు ఘోష నెపమా.. పార్టీలో గ్రూపు తగాదాలు తీర్చే స్కెచ్చా.. నేటి నుండి బీజీపీ పర్యటనలు

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మైలేజ్ పెంచుకునేందుకు, అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ అత్యంత వ్యూహాత్మకమైన అడుగు వేసింది. ‘రైతు ఘోష.. బీజేపీ భరోసా’ పేరిట నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ పొలిటికల్ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు సమస్యలపై పోరుబాటకు సిద్ధమైంది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని […]

Big Stories

×