E-Paper
Advertisement
తగలబడుతున్న రైళ్లు.. నిన్న మధ్యప్రదేశ్, నేడు బీహార్, లోపం ఎక్కడ?

తగలబడుతున్న రైళ్లు.. నిన్న మధ్యప్రదేశ్, నేడు బీహార్, లోపం ఎక్కడ?

Bihar: దేశంలో రైళ్లు ఎందుకు తగలబడుతున్నాయి? అధికారుల పర్యవేక్షణ లోపమా? రోజుకు ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయా? షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్పి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది. బీహార్‌లోని  ఓ రైలులో అగ్నిప్రమాదం బీహార్‌లోని ససారం రైల్వే‌స్టేషన్‌లో పాట్నా వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైలు బయలు దేరడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే […]

Big Stories

Advertisement
×