E-Paper
Advertisement

తగలబడుతున్న రైళ్లు.. నిన్న మధ్యప్రదేశ్, నేడు బీహార్, లోపం ఎక్కడ?

తగలబడుతున్న రైళ్లు.. నిన్న మధ్యప్రదేశ్, నేడు బీహార్, లోపం ఎక్కడ?
Advertisement

Bihar: దేశంలో రైళ్లు ఎందుకు తగలబడుతున్నాయి? అధికారుల పర్యవేక్షణ లోపమా? రోజుకు ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయా? షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్పి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది.

బీహార్‌లోని  ఓ రైలులో అగ్నిప్రమాదం

Advertisement

బీహార్‌లోని ససారం రైల్వే‌స్టేషన్‌లో పాట్నా వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైలు బయలు దేరడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే వారిని ఆ బోగీల నుంచి కిందకు దించేవారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోని తీసుకొచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

ప్రయాణికులు సేఫ్.. ప్రమాదాలపై ప్రయాణికులు బెంబేలు

ససారం నుంచి పాట్నాకు కాసేపట్లో ఫాస్ట్ ప్యాసింజర్ రైలు బయలు దేరనుంది.  స్టేషన్‌లోని ఆరో నెంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఉండగా కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు.

ఆదివారం మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో కేరళ నుంచి ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి కొద్ది గంటల వ్యవధిలో మరొక ఘటన జరిగింది. ఇలా వరుసగా రైళ్లులో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎండాకాలంలో ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉండేవి. ఇప్పుడు రైళ్లు వంతైంది.

ALSO READ: ఏంట్రా బాబూ ఈ వింత? చెట్లకు వేలాడే బొమ్మల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

 

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×