E-Paper
Telangana Districts: శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన.. అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం: సీఎం రేవంత్

Telangana Districts: శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన.. అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం: సీఎం రేవంత్

Advertisement బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అస్తవ్యస్తంగా ఉందని, దీనిని సరిదిద్ది శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత పాలనపై విమర్శలు.. గత ప్రభుత్వం జిల్లాల విభజనను ఇష్టారాజ్యంగా చేసిందని ముఖ్యమంత్రి విమర్శించారు. కనీస ప్రాతిపదిక లేకుండా.. […]

Big Stories

×