E-Paper
Advertisement
Indian Railways: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

Indian Railways: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించే ప్యాసింజర్లకు  బెడ్‌ షీట్లు, దిండ్లు అందించనున్నట్లు తెలిపింది. వీటిని ఉపయోగించే ప్రయాణీకులకు కొంత ఛార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏసీ ప్రయాణీకులకు మాత్రమే బెడ్ రోల్స్ అందిస్తున్నారు. ఇప్పుడు రైల్వే తీసుకున్న తాజాగా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో స్లీపర్ ప్రయాణీకులు ఈ […]

Big Stories

×