E-Paper
Advertisement
Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ

Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ

Andhra Pradesh: సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాబోయే టెక్నాలజీలు, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానిపై చర్చించారు. కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఒక్కరోజు అన్నదానానికి అయ్యే వ్యయం రూ.44 లక్షల విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు అందించి, కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సంత్రంలో భక్తులకు […]

Big Stories

×