BigTV English
Telangana Assembly: శాసనసభ ప్రత్యేక సమావేశం, ఏర్పాట్ల పరిశీలనలో స్పీకర్

Telangana Assembly: శాసనసభ ప్రత్యేక సమావేశం, ఏర్పాట్ల పరిశీలనలో స్పీకర్

Telangana Assembly: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలంగాణ శానససభ ఘనంగా నివాళులు అర్పించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. సోమవారం 10 గంటలకు సభ ప్రారంభం కానున్న  నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు స్పీకర్. అవసరమైన కావల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో […]

Big Stories

×