E-Paper
Advertisement
B. Rajendranath: రాయలసీమకు ద్రోహం చేస్తే సహించేది లేదు.. శ్రీశైలం నీటి వాటాపై సమరం.. వైసీపీ మాజీ మంత్రులు ఫైర్!

B. Rajendranath: రాయలసీమకు ద్రోహం చేస్తే సహించేది లేదు.. శ్రీశైలం నీటి వాటాపై సమరం.. వైసీపీ మాజీ మంత్రులు ఫైర్!

B. Rajendranath: నంద్యాల జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉమ్మడిగా రాయలసీమ నీటి హక్కుల కోసం గళమెత్తారు. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ‘చీకటి ఒప్పందం’ కుదిరిందని వారు ఆరోపించారు. రేవంత్ రెడ్డి కోరగానే చంద్రబాబు ఈ ప్రాజెక్టును నిలిపివేశారని.. ఇది సీమ ప్రజలకు చేస్తున్న ద్రోహమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి […]

Big Stories

×